Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ : ఇంజెక్షన్‌కు బైబై

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (11:21 IST)
డయాబెటిస్ రోగులకు ప్రముఖ ఫార్మ కంపెనీ శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు ఇంజక్షన్ రూపంలోనే తీసుకునే ఔషధాన్ని ఇకపై ట్యాబ్లెట్ రూపంలో తీసుకునే సదుపాయాన్ని కల్పించింది.
 
ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్‌లోకి తీసుకువచ్చింది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌షుగర్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలోనూ ఈ ఔషధం ఉపయోగపడుతుందని ఆ సంస్థ పేర్కొంది. 
 
కాగా ఈ ట్యాబ్లెట్‌కు 2019లోనే అమెరికాలో ఆమోదం లభించగా.. 2020 డిసెంబర్‌లో భారత్ ఆమోద ముద్ర వేసింది. ఇంజక్షన్ రూపంలోనే ఉన్న ఈ ఔషధాన్ని ట్యాబ్లెట్ రూపంలోనే తీసుకురావడానికి నోవోనార్డిస్క్ సంస్థ 15 ఏళ్లపాటు పరిశోధనలు చేసి విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments