Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫ్లిప్ కవర్లో బంగారం బిస్కెట్లు... అబ్బబ్బా.. ఏం టెక్నిక్..

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (15:19 IST)
మొబైల్ ఫ్లిప్ కవర్లో ఏకంగా 2997 గ్రాముల బంగారం బిస్కెట్లను దాచిపెట్టి.. సరికొత్త స్మగ్లింగ్‌కు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పసిడి అక్రమ రవాణాకు వెరైటీ స్మగ్లింగ్‌ను పోలీసులు కనుగొన్నారు.


ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా జితేంద్ర సోలంకి అనే వ్యక్తి పసిడిని అక్రమంగా తరలించబోయి అడ్డంగా దొరికిపోయాడు. 
 
మొబైల్ ఫ్లిప్‌కవర్లలో ఏకంగా 2997 గ్రాముల బంగారం బిస్కెట్లను దాచిపెట్టి సెల్‌ఫోన్‌గా చూపించేందుకు యత్నించాడు. అయితే, అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదాలు చేయడంతో సోలంకి వ్యవహారం బయటపడింది.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జితేంద్ర నుంచి స్వాధీనం చేసుకున్న పసిడి విలువ రూ.90లక్షలకు పైబడి వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments