Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా పర్యటనకు వెళ్లిన కుటుంబంపై దాడి..

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (11:05 IST)
Goa
గోవా పర్యటనకు వెళ్లిన కుటుంబంపై దాడి జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అంజునా ప్రాంతంలోని స్పాజియో లీజర్ రిసార్టులో వుంటున్న వారిపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. తమపై దాడి జరిగిన విషయాన్ని బాధితుడు జతిన్ శర్మ సోషల్ మీడియాలో తెలిపారు. 
 
అంతకుముందు హోటల్ సిబ్బందితో జరిగిందని చెప్పాడు. సిబ్బంది తీరుపై హోటల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో సిబ్బందిని తొలగించారని తెలిపాడు. బాధిత కుటుంబం ఢిల్లీ నుంచి గోవాకు వెళ్లింది. దుండగులు ఆ కుటుంబంపై దాడి చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments