Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి శివసేన షాక్... గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరు

భారతీయ జనతా పార్టీకి శివసేన తేరుకోలేని షాకిచ్చింది. వచ్చే యేడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో ఆర్‌ఎస్ఎస్ బహిష్కృత నేత సుభాష్ వెలింగ్‌కర్ నేతృత్వంలోని గోవా

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (09:26 IST)
భారతీయ జనతా పార్టీకి శివసేన తేరుకోలేని షాకిచ్చింది. వచ్చే యేడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో ఆర్‌ఎస్ఎస్ బహిష్కృత నేత సుభాష్ వెలింగ్‌కర్ నేతృత్వంలోని గోవా సురక్షా మంచ్‌తో కలిసి పోటీ చేయాలని శివసేన నిర్ణయించింది. ప్రస్తుతం గోవాలో పర్యటిస్తున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
అసెంబ్లీ ఎన్నికలకు ఇంచా చాలా సమయం ఉన్నందుకు సీట్ల సర్దుబాటుపై ఓ అంతిమ నిర్ణయానికి రాలేదని, ఈ అంశంపై త్వరలోనే చర్చలు జరుపుతామని తెలిపారు. కాగా, మహారాష్ట్రలో కూడా అధికార బీజేపీతో అంతంత మాత్రమే సంబంధాలు నెరుపుతున్న శివసేన గోవాలో అయితే ఏకంగా పోటీకే దిగుతోంది. మనోహర్ పారికర్ రక్షణమంత్రిగా వెళ్లినప్పటి నుంచీ గోవాలో బీజేపీకి ఆకర్షణీయ నేత లేకుండా పోవడం బీజేపీకి మైనస్ పాయింట్‌గా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments