Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్రం తిప్పిన మనోహర్ పారీకర్ .. బీజేపీ ఖాతాలో గోవా

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అంటే మ్యాజిక్ మార్కుకు ఆరు సీట్ల దూరంలో వచ్చి నిలిచింది. దీంతో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ రాత్రికి రాత్రే పనాజీకి చేరుకుని చక్రం తిప్పా

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (08:58 IST)
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అంటే మ్యాజిక్ మార్కుకు ఆరు సీట్ల దూరంలో వచ్చి నిలిచింది. దీంతో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ రాత్రికి రాత్రే పనాజీకి చేరుకుని చక్రం తిప్పారు. మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో నలుగురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించేలా ఒప్పించారు. దీంతో గోవాలో మళ్లీ బీజేపీ పాలన రానుంది. 
 
శనివారం వెల్లడైన గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 14 సీట్లు వచ్చాయి. 19 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు రెండు సీట్ల దూరంలో ఆగిపోయింది. మొత్తం 40 సీట్లున్న గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 21. దీంతో రంగంలోకి దిగిన మనోహర్ పారీకర్... ఎంజీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో నలుగురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించేలా ఒప్పించారు. 
 
దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమనే ఆహ్వానిస్తారని బీజేపీ భావిస్తోంది. మరోవైపు 19 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఆశగా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments