Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమర్శలు చేస్తే గ్యాంగ్ రేప్ చేస్తారట... గోవా కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (12:26 IST)
గోవా రాష్ట్రంలో అధికారిక భారతీయ జనతా పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఏకంగా ఆ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలకే వారు వార్నింగ్‌లు ఇస్తున్నారు. తమ పార్టీ నేత సుభాష్ శిరోద్కర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సామూహిక అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 
 
ఈ మేరకు గోవా మహిళా కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ దియా షెట్కర్ తెలిపారు. ఈ బెదిరింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆదివారం ఉదయం ఓ ఫోన్ కాల్ వచ్చిందనీ, అవతలి వ్యక్తి షిరోద్కర్ మద్దతుదారుడిగా పేర్కొని.. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ దూషణలకు పాల్పడినట్టు పేర్కొంది.
 
అంతేకాకుండా, శిరోద్కర్ నియోజకవర్గంలో కాలుమోపవద్దని.. అలా చేస్తే సామూహిక అత్యాచారానికి పాల్పడతామని పేర్కొన్నట్లుగా ఆమె తెలిపింది. పోలీసులు తక్షణం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా దియా కోరారు. కాగా దియా షెట్కర్ ఆరోపణలపై సుభాష్ శిరోద్కర్ ఇంతవరకు స్పందించక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం