Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డపై తండ్రి అత్యాచారం.. చూస్తూ మిన్నకుండిన తల్లి...

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (12:18 IST)
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. కన్నబిడ్డ పాలిట కన్నతండ్రే కామాంధుడయ్యాడు. మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం తెలిసినప్పటికీ కట్టుకున్న భార్య చోద్యం చూస్తూ వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తనను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి... ఆ యువతి పాలిట రాక్షసుడిగా మారాడు. గత మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని తల్లికి కూడా చెప్పింది. ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు కదా.. భర్తతో కాపురం చేస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో తండ్రి దారుణాలను తట్టుకోలేని బాధితురాలు చివరకు స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిని ఆశ్రయించింది. వెంటనే ఆమె పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments