Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డపై తండ్రి అత్యాచారం.. చూస్తూ మిన్నకుండిన తల్లి...

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (12:18 IST)
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. కన్నబిడ్డ పాలిట కన్నతండ్రే కామాంధుడయ్యాడు. మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం తెలిసినప్పటికీ కట్టుకున్న భార్య చోద్యం చూస్తూ వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తనను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి... ఆ యువతి పాలిట రాక్షసుడిగా మారాడు. గత మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని తల్లికి కూడా చెప్పింది. ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు కదా.. భర్తతో కాపురం చేస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో తండ్రి దారుణాలను తట్టుకోలేని బాధితురాలు చివరకు స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిని ఆశ్రయించింది. వెంటనే ఆమె పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments