Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వద్దు.. అందుకే అత్యాచారాలు.. మీనా కుమారి

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (16:20 IST)
ఉత్తరప్రదేశ్ మహిళ కమిషన్ సభ్యురాలు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలికలకు వారి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇవ్వదన్న ఆమె.. వీటి వల్ల అత్యాచారాలు పెరుగుతాయంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అలీగఢ్ జిల్లాలో మహిళలపై వేధింపుల కేసులకు సంబంధించి విచారణ సందర్భంగా సభ్యురాలు మీనా కుమారీ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
''బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వద్దు. వారు అబ్బాయిలతో గంటల తరబడి మాట్లాడి ఆ తరువాత వారితో పారిపోతారు. వారి ఫోన్లను ఎవరూ చెక్ చేయరు.. కుటుంబసభ్యులకు ఈ వివరాలేవీ తెలియవు'' అని మీనా కుమారి అన్నారు. 
 
మహిళపై రోజు రోజుకూ వేధింపులు పెరుగుతుండటాన్ని సమాజం సీరియస్‌గా తీసుకోవాలని కూడా ఆమె సూచించారు. తల్లులకు వారి కూతుళ్ల పట్ల పెద్ద బాధ్యత ఉంటుందని, వారు నిరంతరం తమ కూతుళ్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. అయితే.. కమిషన్ వైస్ చైర్‌పర్సన్ అంజూ చౌదరి మాత్రం ఈ కాంట్రవర్నీకి దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకపోవడమనేది లైంగిక దాడుల నిరోధించదని స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం