Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుస్తులు తీయించి.. గ్రౌండ్‌లో నిలబెట్టిన వీడియో తీసిన కీచక హెడ్మాస్టర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కీచక ప్రధానోపాధ్యాయుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థినుల దుస్తులు తీయించి పాఠశాల మైదానంలో వరుసగా నిలబెట్టి వీడియో తీయించిన ఘటన ఒకటి వెలుగు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:02 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కీచక ప్రధానోపాధ్యాయుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థినుల దుస్తులు తీయించి పాఠశాల మైదానంలో వరుసగా నిలబెట్టి వీడియో తీయించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
యూపీలోని సొంభద్ర జిల్లాలో ఎనిమిదో తరగతికి చెందిన కొందరు విద్యార్థినులను సదరు ఉపాధ్యాయుడు బలవంతంగా దుస్తులు తీయించి, స్కూల్ గ్రౌండ్‌లో 2 గంటలపాటు నడిపించాడు. తన మొబైల్ ఫోన్ ద్వారా వారిని వీడియో సైతం తీశాడు. విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లడంతో వారంతా మూకుమ్మడిగా వెళ్లి జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో వెంటనే ఆ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ సోంభద్ర డీఎం చంద్ర భూషణ్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సంఘటనపై సంస్థాగతమై విచారణతో పాటు సదరు స్కూలును నడిపిస్తున్న ఓ పవర్ ప్రాజెక్టు జనరల్ మేనేజర్‌పైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments