Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను రేప్ చేసి.. వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతుల అరెస్ట్..

ఉద్యోగం ఇప్పిస్తామని బాలికలను మోసం చేసి ఢిల్లీకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వారిని వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌ఘఢ్ ర

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (10:35 IST)
ఉద్యోగం ఇప్పిస్తామని బాలికలను మోసం చేసి ఢిల్లీకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వారిని వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల ఓ బాలిక ఇంట్లో అలిగి ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషనుకు వచ్చింది. బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అర్మాన్, హసీనా దంపతులు వారి ఇంటికి తీసుకెళ్లారు. 
 
బాలికపై ఆర్మాన్ అత్యాచారం చేసి, ఆమెను 70వేల రూపాయలకు ఫరీదాబాద్‌కు చెందిన పప్పు యాదవ్‌కు విక్రయించాడు. పప్పు యాదవ్ బాలికను తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పెళ్లి చేసుకున్నాడు. అయితే పప్పు యాదవ్ బారినుంచి తప్పించుకోవాలనుకుని నిజాముద్దీన్ రైల్వేస్టేషనుకు వచ్చిన బాలికను రిక్షా కార్మికులైన ముహమ్మద్ అఫ్రోజ్, మహమ్మద్ జాకీర్‌లు తీసుకువెళ్లి వారు కూడా సామూహిక అత్యాచారం చేశారు. 
 
బాలికను ఇద్దరు రిక్షాకార్మికులు బలవంతంగా తీసుకువెళుతుండగా బీఎస్ఎఫ్ జవాన్లు కాపాడి పోలీసులకు అప్పగించారు. ఆపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులును అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments