Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్స్ కాలేజీలోకి వచ్చిన పోకిరి.. బుద్ధి చెప్పిన అమ్మాయిలు.. ఎలా?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (13:21 IST)
గర్ల్స్ కాలేజీలోకి వచ్చి, అమ్మాయిలను ఏడిపించబోయిన ఓ పోకిరికి భలేగా బుద్ధి చెప్పారు అమ్మాయిలు. వివరాల్లోకి వెళితే.. యూపీ భాగ్‌పట్ జిల్లాలో ఉన్న బడౌట్ ఏరియాలో ధర్మాసింగ్ గర్ల్స్ ఇంటర్ కాలేజీలోకి ఓ పోకిరి వచ్చాడు. 
 
కపిల్ చౌహన్ అనే పేరు గల యువకుడు.. కాలేజ్ గోడ దూకి లోపలికి వచ్చాడు. కనిపించిన అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన ముగ్గురమ్మాలు.. కపిల్ చౌహన్‌కు ఎదురు తిరిగారు. బయటికి పోకుండా కాలేజీ గేు మూసి పిడి గుద్దుల వర్షం కురిపించారు. వారి దెబ్బలకు తాళలేక... పారిపోయేందుకు కాలేజ్ టెర్రస్ మీద నుంచి దూకేశాడు కపిల్. 
 
విద్యార్థులకు ఓ లేడీ అధ్యాపకురాలు కూడా సహకరించడంతో వారు ధైర్యంగా అతన్ని ఎదుర్కొన్నారు. కాలేజీ టెర్రర్స్ నుంచి దూకేయడంతో గాయాలపాలైన కపిల్ చౌహన్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments