Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి.. మత్తుమందిచ్చి రేప్ చేశారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారికి మత్తుమందిచ్చి రెండు గంటల పాటు అత్యాచారం చేస్తూ నరకం చూపించారు.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారికి మత్తుమందిచ్చి రెండు గంటల పాటు అత్యాచారం చేస్తూ నరకం చూపించారు. స్పృహ వచ్చిన తర్వాత ఆ బాలికను తీసుకొచ్చి ఊరు సమీపంలో వదిలిపెట్టి ఆ కామాంధులు పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లాలో కొందరు యువకులు ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెకు మత్తుమందిచ్చి 2 గంటల పాటు అత్యాచారం చేశారు. అత్యాచారం అనంతరం దుండగులు స్పృహ కోల్పోయిన బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు. బాలిక కనిపించడం లేదని వెతుకుతున్న కుటుంబ సభ్యులకు ఆమె స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించింది. 
 
వారికి జరిగిన విషయం చెప్పింది. పైగా, తనపై అత్యాచారానికి పాల్పడింది తమ ఊరి వారేనని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments