రైలు నుంచి బయటకు లాగి.. 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

వయోబేధం లేకుండా మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బీహార్‌లో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి హసన

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (18:21 IST)
వయోబేధం లేకుండా మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బీహార్‌లో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి హసన్‌ బజార్‌ ప్రాంతంలో నలుగురు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలిని గ్రహణీ రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి బయటకులాగి మరీ లైంగికదాడికి ఒడిగట్టారు. నిందితులందరూ ఆమె గ్రామానికి చెందిన వారే. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఆమె సోదరుడిని హతమార్చుతామని బెదిరించారు. కానీ ఆమె ధైర్యంగా మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఈ ఘటన నేపథ్యంలో రైళ్లల్లో మహిళలు, విద్యార్థులు, చిన్నారులపై వేధింపులకు పాల్పడేవారికి చెక్‌ పెట్టేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతున్నది. ఇక నుంచి రైళ్లలో ఆడవారిని వేధిస్తే మూడేండ్ల జైలు శిక్ష విధించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి రైల్వే యాక్ట్‌ కింద చర్యలు తీసుకోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం