Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రోజులో 80 లీటర్ల పాలిచ్చిన ఆవు

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (11:10 IST)
హర్యానా రాష్ట్రంలో ఓ ఆవు ఏకంగా 80 లీటర్ల పాలిచ్చింది. ఇది సరికొత్త రికార్డు. కురుక్షేత్రలో నిర్వహించిన ఈ పోటీల్లో షకీరా అనే ఆవు 24 గంటల్లో 80 లీటర్ల పాలు ఇచ్చింది. కర్నాల్ జిల్లాలోని ఝుఝూరీకి చెందిన సునీల్, శాంకీ అనే ఇద్దరు సోదరులు ఈ ఆవును పెంచుతున్నారు. పోటీల్లో భాగంగా, 8 గంటల విరామ ఇస్తూ రోజులో మూడుసార్లు యంత్రాల ద్వారా ఆవుకు పాలు పితికారు. మొత్తం 80 లీటర్ల పాలను ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments