Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేజేపీ ఎంపీ - మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు బెదిరింపులు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (12:48 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన దక్షిణ ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు ఐఎస్ఐఎస్ - కాశ్మీర్ విభాగం ఉగ్రవాదుల నుంచి బెదింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని ఆయన నివాసానికి భారీ భద్రతను కల్పించారు. 
 
క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత గౌతం గంభీర్ బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇపుడు బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. 
 
అయితే, ఇటీవలి కాలంలో ఆయన ఘాటైన విమర్శలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఆయన మంగళవారం రాత్రి ఫోన్ చేశారు. అయితే, బెదిరింపులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments