Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ క్లాస్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్... ఎముకలు దొరికాయి...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:07 IST)
పళ్లిపట్టు దగ్గర్లో ఉన్న కీచ్చళం గ్రామానికి సమీపంలో ఉండే వంకలో ఎముకలు ముక్కలుగా పడి ఉండటాన్ని గమనించిన కూలీలకు పక్కనే విద్యార్థిని యూనిఫామ్ కూడా ఉండటంలో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఆ ఎముకలు, దొరికిన ఆధారాలను బట్టి విద్యార్థిని సరితగా ఆమె తల్లిదండ్రులు గుర్తించడంతో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారనే కోణంలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
 
కీచ్చళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెంటకాపురానికి చెందిన సుబ్రమణ్యం కూతురు సరిత టెన్త్ క్లాస్ చదువుతోంది. సరిత అయిదు నెలల క్రితం అదృశ్యమైంది. ఇప్పుడు వారి తల్లిదండ్రులను పిలిపించి ఎముకలు, యూనిఫాం, జుట్టుకు కట్టిన రిబ్బన్ వంటివి చూపించగా తమ బిడ్డవిగా అనుమానపడ్డారు. 
 
ఎముకల దొరికిన కాలువలో త్రవ్వి చూడగా, చెవి దుద్దులు, కాలిగొలుసులు బయటపడ్డాయి. దీంతో మరణించింది సరితగా నిర్ధారణ అయ్యింది. గ్రామస్తులను కూడా విచారించి, అదే గ్రామానికి చెందిన జగదీష్ నాయుడితో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం