Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ క్లాస్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్... ఎముకలు దొరికాయి...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:07 IST)
పళ్లిపట్టు దగ్గర్లో ఉన్న కీచ్చళం గ్రామానికి సమీపంలో ఉండే వంకలో ఎముకలు ముక్కలుగా పడి ఉండటాన్ని గమనించిన కూలీలకు పక్కనే విద్యార్థిని యూనిఫామ్ కూడా ఉండటంలో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఆ ఎముకలు, దొరికిన ఆధారాలను బట్టి విద్యార్థిని సరితగా ఆమె తల్లిదండ్రులు గుర్తించడంతో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారనే కోణంలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
 
కీచ్చళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెంటకాపురానికి చెందిన సుబ్రమణ్యం కూతురు సరిత టెన్త్ క్లాస్ చదువుతోంది. సరిత అయిదు నెలల క్రితం అదృశ్యమైంది. ఇప్పుడు వారి తల్లిదండ్రులను పిలిపించి ఎముకలు, యూనిఫాం, జుట్టుకు కట్టిన రిబ్బన్ వంటివి చూపించగా తమ బిడ్డవిగా అనుమానపడ్డారు. 
 
ఎముకల దొరికిన కాలువలో త్రవ్వి చూడగా, చెవి దుద్దులు, కాలిగొలుసులు బయటపడ్డాయి. దీంతో మరణించింది సరితగా నిర్ధారణ అయ్యింది. గ్రామస్తులను కూడా విచారించి, అదే గ్రామానికి చెందిన జగదీష్ నాయుడితో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం