Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి భార్య కుమార్తెను హత్య చేసిన రెండో భార్య

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:55 IST)
సవతి కూతురుపై ద్వేషం పెంచుకున్న మహిళ పసిపాపను దారుణంగా హత్య చేసింది. ఇందుకు గాను ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే అయిదా బింట్ షామన్ అల్ రషీదీ అనే మహిళ ఇటీవల ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి ఇదివరకే భార్య, కూతురూ ఉన్నారు. మొదటి భార్య కూతురి పేరు రీమ్ బింట్ ఫరాగ్ (6). 
 
పాపపై నిందితురాలు కక్ష కట్టింది. పథకం ప్రకారం హతమార్చాలని నిర్ణయించుకుంది. స్కూల్ నుండి అప్పుడే వచ్చిన పాపను తన వెంట తీసుకెళ్లి అయిదా కత్తితో పీక కోసి దారుణంగా చంపిందని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు కూతురు కనిపించకపోవడంతో అంతా వెతికారు. ఒక ప్రదేశంలో రక్తపు మరకలు కనిపించడంతో నిందితురాలిని అనుమానించి విచారించారు పోలీసులు. దాంతో ఆమె అసలు నిజం బయట పెట్టింది. సౌదీ కోర్టు ఆమెకు ఉరిశిక్ష వేయడమే కరెక్ట్ అని తీర్పు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments