Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన యువతి, జీన్స్ ప్యాంట్, టాప్ చింపి సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:40 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. 30 యేళ్ళ యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు కామాంధులు. మద్యం మత్తులో అతి కిరాతకంగా చంపేశారు. మర్మాంగాలపై గాయాలు చేయడమే కాదు ఒంటిపై నూలు పోగు లేకుండా చేశారు. ఈ ఘటన పోలీసులనే భయబ్రాంతులకు గురిచేసింది.
 
తిరువణ్ణామలై సమీపంలో సోరగోలథూర్ ప్రాంతం. సోరగోలథూర్ ప్రాంతంలో దట్టమైన అడవి. ఆవులు, మేకలు మేపుకునే వారు అటువైపుగా వెళుతున్నారు. భరించలేని దుర్గంధం రావడంతో దగ్గరగా వెళ్ళారు. ఒక అందమైన యువతి. ఒంటిపై నూలుపోగు కూడా లేదు. 
 
ఆమె మర్మాంగాలను గాయపరిచారు. చుట్టుప్రక్కల రక్తం. దాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని చూసి షాకయ్యారు. దారుణమైన హత్యగా వారు భావించారు. 
 
యువతిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అత్యాచారం చేసి హత్య చేసి వుండవచ్చని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే ఇంతవరకు ఆ యువతి ఎవరన్నది మాత్రం పోలీసులు గుర్తించలేదు. పోస్టుమార్టం నిమిత్తం యువతి శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు నుంచి ఏడుగురి వరకూ అత్యాచారం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం