Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన యువతి, జీన్స్ ప్యాంట్, టాప్ చింపి సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:40 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. 30 యేళ్ళ యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు కామాంధులు. మద్యం మత్తులో అతి కిరాతకంగా చంపేశారు. మర్మాంగాలపై గాయాలు చేయడమే కాదు ఒంటిపై నూలు పోగు లేకుండా చేశారు. ఈ ఘటన పోలీసులనే భయబ్రాంతులకు గురిచేసింది.
 
తిరువణ్ణామలై సమీపంలో సోరగోలథూర్ ప్రాంతం. సోరగోలథూర్ ప్రాంతంలో దట్టమైన అడవి. ఆవులు, మేకలు మేపుకునే వారు అటువైపుగా వెళుతున్నారు. భరించలేని దుర్గంధం రావడంతో దగ్గరగా వెళ్ళారు. ఒక అందమైన యువతి. ఒంటిపై నూలుపోగు కూడా లేదు. 
 
ఆమె మర్మాంగాలను గాయపరిచారు. చుట్టుప్రక్కల రక్తం. దాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని చూసి షాకయ్యారు. దారుణమైన హత్యగా వారు భావించారు. 
 
యువతిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అత్యాచారం చేసి హత్య చేసి వుండవచ్చని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే ఇంతవరకు ఆ యువతి ఎవరన్నది మాత్రం పోలీసులు గుర్తించలేదు. పోస్టుమార్టం నిమిత్తం యువతి శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు నుంచి ఏడుగురి వరకూ అత్యాచారం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం