Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి? ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (15:08 IST)
అక్రమ మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గాలి జనార్ధన్‌రెడ్డి తాజా చిక్కులకు కారణం ఆయన అంబిడెంట్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడమే. అంబిడెంట్‌ను ఈడీ నుంచి కాపాడేందుకు ఆ కంపెనీతో గాలి డీల్ కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
దీనికి ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి కోసం వేట కొనసాగుతోంది. ఈ ఒప్పందం గత మార్చిలో కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు, బళ్లారి, ఢిల్లీలోని గాలి జనార్ధన్ రెడ్డి నివాసాలపై దాడులు చేసిన పోలీసులు అన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments