Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి? ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (15:08 IST)
అక్రమ మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గాలి జనార్ధన్‌రెడ్డి తాజా చిక్కులకు కారణం ఆయన అంబిడెంట్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడమే. అంబిడెంట్‌ను ఈడీ నుంచి కాపాడేందుకు ఆ కంపెనీతో గాలి డీల్ కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
దీనికి ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి కోసం వేట కొనసాగుతోంది. ఈ ఒప్పందం గత మార్చిలో కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు, బళ్లారి, ఢిల్లీలోని గాలి జనార్ధన్ రెడ్డి నివాసాలపై దాడులు చేసిన పోలీసులు అన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments