Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్‌ బాటిల్‌లో చచ్చిన కప్ప.. మందుబాబులకు షాక్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 మే 2020 (09:55 IST)
Frog
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఒక్కసారిగా మందుషాపులు తెరవగానే మందుబాబులు ఎగబడ్డారు. క్యూలైన్లలో నిలబడి లిక్కర్ కొన్నారు. అయితే కొందరు మందుబాబులకు మాత్రం రమ్ బాటిల్ ఎందుకురా కొన్నామనిపించింది. మద్యం సీసాలను కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులకు ఒక రమ్‌ బాటిల్లో చచ్చిన కప్ప కనిపించింది.
 
ఈ ఘటన తమిళనాడు శీర్గాళీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెన్‌పాదికి చెందిన కొందరు, శీర్గాళి ఈశాన్య వీధిలో ప్రభుత్వ టాస్మాక్‌ షాపులో శుక్రవారం సాయింత్రం మద్యం కొనుగోలు చేశారు. ఇక బాటిల్స్‌లో పొలంలోకి వెళ్లి బాటిల్ తెరిచి చూడగా షాకయ్యారు. అందులో ఓ కప్ప చనిపోయి కనిపించింది. 
 
మందుతాగుదామనే మూడు పాడై వెంటనే అదికొన్న షాపు యజమాని దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వారు ఈ సమాచారం బయటకు పొక్కకుండా వారిని కవర్ చేసినట్లుగా తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments