Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్‌ బాటిల్‌లో చచ్చిన కప్ప.. మందుబాబులకు షాక్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 మే 2020 (09:55 IST)
Frog
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఒక్కసారిగా మందుషాపులు తెరవగానే మందుబాబులు ఎగబడ్డారు. క్యూలైన్లలో నిలబడి లిక్కర్ కొన్నారు. అయితే కొందరు మందుబాబులకు మాత్రం రమ్ బాటిల్ ఎందుకురా కొన్నామనిపించింది. మద్యం సీసాలను కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులకు ఒక రమ్‌ బాటిల్లో చచ్చిన కప్ప కనిపించింది.
 
ఈ ఘటన తమిళనాడు శీర్గాళీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెన్‌పాదికి చెందిన కొందరు, శీర్గాళి ఈశాన్య వీధిలో ప్రభుత్వ టాస్మాక్‌ షాపులో శుక్రవారం సాయింత్రం మద్యం కొనుగోలు చేశారు. ఇక బాటిల్స్‌లో పొలంలోకి వెళ్లి బాటిల్ తెరిచి చూడగా షాకయ్యారు. అందులో ఓ కప్ప చనిపోయి కనిపించింది. 
 
మందుతాగుదామనే మూడు పాడై వెంటనే అదికొన్న షాపు యజమాని దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వారు ఈ సమాచారం బయటకు పొక్కకుండా వారిని కవర్ చేసినట్లుగా తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments