Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీస్ హజారీ కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (18:39 IST)
తీస్ హజారీ కోర్టులో పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో ఓ పోలీస్ వాహనం తగలబడగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పార్కింగ్ వివాదానికి సంబంధించిన వాదన సందర్భంగా ఒక పోలీసు అధికారి న్యాయవాదిపై కాల్పులు జరిపినట్లు నేషనల్ మీడియా పేర్కొనగా పోలీసు వాహనంపై నిప్పు పెట్టడం ద్వారా న్యాయవాదులు ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలిసింది.

నిరసనగా న్యాయవాదులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను కూడా అడ్డుకున్నారు. గాయపడిన న్యాయవాదులను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆసుపత్రిలో చేర్చారు.

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments