Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం - ఒకే ఫ్యామిలీలో నలుగురి దారుణ హత్య

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (09:51 IST)
ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఒకే ఫ్యామిలిలో నలుగురు కుటుంబ సభ్యులను ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. బుధవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. ఢిల్లీలోని పాలమ్ ఏరియాకు చెందిన ఓ యువకుడు తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను హ్తయ విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు మహిళల్లో ఒక మహిళ శవం గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడివుండగా, మరో రెండు మృతదేహాలను బాత్‌రూమ్‌లో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితుడు మత్తుపదార్థాలకు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ హత్యలకు సంబంధించి కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments