Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం - ఒకే ఫ్యామిలీలో నలుగురి దారుణ హత్య

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (09:51 IST)
ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఒకే ఫ్యామిలిలో నలుగురు కుటుంబ సభ్యులను ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. బుధవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. ఢిల్లీలోని పాలమ్ ఏరియాకు చెందిన ఓ యువకుడు తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను హ్తయ విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు మహిళల్లో ఒక మహిళ శవం గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడివుండగా, మరో రెండు మృతదేహాలను బాత్‌రూమ్‌లో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితుడు మత్తుపదార్థాలకు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ హత్యలకు సంబంధించి కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments