Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావిలో దూకేసిన నలుగురు ఇంటర్ ఫస్టియర్ అమ్మాయిలు

ఈమధ్య కాలంలో అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే ప్రాణాలను తీసేసుకుంటున్నారు. ఇటీవల చెన్నైలోని సత్యభామ యూనివర్శిటీలో కళాశాలలో కాపీ కొడుతుండగా ఉపాధ్యాయుడు తిట్టారని, ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తమిళనాడులోని వేలూరులో

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (19:49 IST)
ఈమధ్య కాలంలో అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే ప్రాణాలను తీసేసుకుంటున్నారు. ఇటీవల చెన్నైలోని సత్యభామ యూనివర్శిటీలో కళాశాలలో కాపీ కొడుతుండగా ఉపాధ్యాయుడు తిట్టారని, ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తమిళనాడులోని వేలూరులో నలుగురు విద్యార్థునులు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 11వ త‌ర‌గ‌తి చ‌దువుతోన్న విద్యార్థినులు మూకుమ్మడిగా నలుగురూ కలిసి ఆత్మహత్య చేసుకోవడంపై కలకలం రేగింది. కాగా ఉపాధ్యాయులు మంద‌లించ‌డం వ‌ల్లే వారి ఆత్మహత్య చేసుకుని వుంటారని చెప్పుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments