Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొగ్గు స్కామ్ : మాజీ కేంద్ర మంత్రికి మూడేళ్ళ జైలు!

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (15:56 IST)
బొగ్గు కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కు మూడేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో ముగ్గురిని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. 
 
గత 1999లో జార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్ర‌హ్మ‌దిహ బొగ్గు గ‌నుల‌ను కాస్ట్రాన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చా. ఈ కేసును సుధీర్ఘంగా విచారించిన కోర్టు దిలీప్ రేతో సహా మిగిలిన వారందరినీ దోషులుగా తేల్చింది. వీరికి సోమవారం శిక్షను ఖరారు చేసింది. 
 
దిలీప్‌ రేతో పాటు మరో ఇద్దరు దోషులకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, రూ.10 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది. మరోవైపు, క్యాస్ట్రన్‌ టెక్‌కు రూ.60 లక్షలు, క్యాస్ట్రన్‌ మైనింగ్‌ లిమిటెడ్‌కు మరో రూ.10 లక్షల అదనపు జరిమానా విదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments