Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (17:14 IST)
మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అమిత వేగంగా వస్తున్న కారు చరోటీ వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన.. అక్కడే ప్రాణాలు విడిచారు. డ్రైవర్‌కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. 
 
ఈ ఘటన పాల్ఘాట్ ప్రాంతంలోని చరోటీ వద్ద సూర్యా నది వంతెనకు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కారు‌ డ్రైవర్‌కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని గుజరాత్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీ దుర్మరణం పట్ల వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments