Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (17:14 IST)
మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అమిత వేగంగా వస్తున్న కారు చరోటీ వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన.. అక్కడే ప్రాణాలు విడిచారు. డ్రైవర్‌కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. 
 
ఈ ఘటన పాల్ఘాట్ ప్రాంతంలోని చరోటీ వద్ద సూర్యా నది వంతెనకు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కారు‌ డ్రైవర్‌కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని గుజరాత్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీ దుర్మరణం పట్ల వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments