Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త కన్నుమూత

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (13:22 IST)
భారత తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పని చేశారు. ఈమె గత 2007 జూలై 25 తేదీ నుంచి 2012 జూలై 25వ తేదీ వరకు ఉన్నారు. అయితే, ఈమె భర్త దేవీసింగ్ షెకావత్ కన్నుమూశారు. ఆయన వయసు 89 యేళ్లు. రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను మహారాష్ట్రలోని పూణెలో ఉన్న కేఈఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ అయితే, శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆయన మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
కాగా, దేవీసింగ్ షెకావత్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి గత 1985లో శాసన సభ్యుడిగా గెలుపొందారు. పైగా, ఈయన ఒక గొప్ప విద్యావేత్త కావడం గమనార్హం. 1972లో ముంబై విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీని అందుకున్నారు. అలాగే, అమరావతి నగర తొలి మేయరుగా కూడా పని చేశారు. ఆయన దేశ తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డుపుటలకెక్కాడు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments