Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ నిబంధనల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (11:09 IST)
మాజీ రాష్ట్రపతి రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం డిల్లీ లోని ఆర్మీ రీసెర్చీ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే మంగళవారం ఉదయం ఆర్మీ ఆస్పత్రి నుంచి పార్థీవ దేహాన్ని రాజాజీ మార్గ్ లోని ప్రణబ్ అధికారిక నివాసానికి తరలించారు. ఆయన పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు.
 
మద్యాహ్నం 12 గంటలకు సైనిక గౌరవ వందనం, అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. 2 గంటలకు లోథి గార్డెన్ లోని శ్మశాన వాటికలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు మార్గదర్శకాలు అనుసరించి మాజీ రాష్ట్రపతి అంత్య క్రియలు నిర్వహించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
ఇదిలా ఉంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళిగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 6 వరకు కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప కాలాన్ని ప్రకటించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments