Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ యువతిపై సామూహిక అత్యాచారం.. ప్రేమికుడి కళ్లముందే ఘోరం..

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (18:31 IST)
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ప్రేమికుడిపై దాడి చేసి గర్భిణీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, బన్స్‌వారా జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువతి, అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ శారీరకంగా కలవడంతో ఆ యువతి గర్భం దాల్చింది. 
 
ఈ నేపథ్యంలో జూలై 13వ తేదీ రాత్రి ఇద్దరూ గ్రామానికి బైకులో వెళ్తుండగా, వారిని కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఆపై ప్రేమికుడిపై దాడికి పాల్పడి, గర్భిణి అయిన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఆపై అక్కడే ఆ యువతిని వదిలిపెట్టి పారిపోయారు. ఈ దుశ్చర్యతో ఆ యువతికి గర్భస్రావం అయ్యింది. ప్రేయసిని కాపాడలేని దుస్థితికి చేరిన ఆ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
అయితే తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి ఆ యువతి ఎవరికి చెప్పకుండా దాచేసింది. కానీ ప్రియుడి ఆత్మహత్యపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం