Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ యువతిపై సామూహిక అత్యాచారం.. ప్రేమికుడి కళ్లముందే ఘోరం..

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (18:31 IST)
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ప్రేమికుడిపై దాడి చేసి గర్భిణీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, బన్స్‌వారా జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువతి, అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ శారీరకంగా కలవడంతో ఆ యువతి గర్భం దాల్చింది. 
 
ఈ నేపథ్యంలో జూలై 13వ తేదీ రాత్రి ఇద్దరూ గ్రామానికి బైకులో వెళ్తుండగా, వారిని కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఆపై ప్రేమికుడిపై దాడికి పాల్పడి, గర్భిణి అయిన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఆపై అక్కడే ఆ యువతిని వదిలిపెట్టి పారిపోయారు. ఈ దుశ్చర్యతో ఆ యువతికి గర్భస్రావం అయ్యింది. ప్రేయసిని కాపాడలేని దుస్థితికి చేరిన ఆ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
అయితే తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి ఆ యువతి ఎవరికి చెప్పకుండా దాచేసింది. కానీ ప్రియుడి ఆత్మహత్యపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం