Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరు వంతెనపై ముద్దుల్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన ప్రేమజంట (Video)

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (18:27 IST)
ఓ ప్రేమ జంట ముద్దుల్లో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. తమ విధులు ముగించుకుని అర్థరాత్రి ఇంటికి వెళుతూ వెళుతూ బెత్లహాం(పెరు) వంతెనపై నిలబడి ముద్దుల్లో మునిగిపోయి ప్రమాదావశాత్తు కిందపడి చనిపోయారు. 
 
ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, పెరూ దేశానికి చెందిన మేబిత్‌ ఎస్పింజ్‌(34), హెక్టార్‌ విడాల్‌(36) అనే ఇద్దరు ప్రేమికులు పర్వతారోహకులుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ క్యూసో పట్టణంలో పర్యాటక గైడ్లుగా కూడా పని చేస్తున్నారు. అయితే, ఇటీవల ఈ ప్రేమ జంట ముగించుకున్న తర్వాత అర్థరాత్రి ఒంటి గంట సమయంలో తమ నివాసాలకు బయల్దేరారు.
 
మార్గం మధ్యలో ఈ ప్రేమికులిద్దరూ బెత్లెహాం వంతెనపై ఆగి ముద్దుల్లో మునిగిపోయారు. ప్రియురాలు బ్రిడ్జి రెయిలింగ్‌పై కూర్చొని ఉండగా, ప్రియుడు ఆ రెయిలింగ్‌ను సపోర్ట్‌ చేసుకుంటూ నిలబడ్డాడు. 
 
ప్రియురాలికి ప్రియుడు ముద్దు ఇస్తున్న క్రమంలో వారిద్దరూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయారు. 50 అడుగుల పైనుంచి కిందపడేసరికి ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments