పార్లమెంటులో అగ్నిప్రమాదం

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (12:02 IST)
భారత పార్లమెంటులో అగ్నిప్రమాదం చెలరేగింది. పార్లమెంటులోని రూమ్ నెంబర్ 59లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే తాము అప్రమత్తమయ్యామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.  
 
సమాచారం అందుకున్న వెంటనే ఓ అగ్నిమాపక బృందం త్వరగా సంఘటనస్థలానికి చేరుకుంది. వీరు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఇంకా రాబోయే గంటల్లో అధికారిక వివరణ వెలువడుతుందని అందరూ భావిస్తున్నారు
 
పార్లమెంటు శీతాకాల సమావేశాలు క్రమంగా పురోగమిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభమయ్యాయి, ఇది డిసెంబర్03న ముగుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments