తెలంగాణలో విద్యుత్ చార్జీల వాత ఖాయం, కసరత్తు చేస్తున్న అధికారులు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (11:47 IST)
తెలంగాణలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచే యోచనలో టీఎస్ ఈఆర్సి కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఏమాత్రం సరిపోవడంలేదనీ, ఏకంగా రూ. 21,550 కోట్లు లోటుతో వున్నట్లు అధికారులు చెపుతున్నారు.

 
ఈ లోటును భర్తీ చేయాలన్నా, వచ్చే వేసవి కరెంట్ వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలన్నా వినియోగదారులపై చార్జీల భారం మోపక తప్పదని యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

 
చార్జీలు పెంచే ముందు ప్రజాభిప్రాయ సేకరణ, వారి అభ్యంతరాలు దృష్టిలో పెట్టుకుని ఎంత పెంచాలన్న అంశాన్ని నిర్ణయిస్తామని చెపుతున్నారు. మొత్తమ్మీద చూస్తే తెలంగాణలో ఈసారి విద్యుత్ చార్జీల మోత మోగేట్లు వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments