Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో విద్యుత్ చార్జీల వాత ఖాయం, కసరత్తు చేస్తున్న అధికారులు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (11:47 IST)
తెలంగాణలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచే యోచనలో టీఎస్ ఈఆర్సి కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఏమాత్రం సరిపోవడంలేదనీ, ఏకంగా రూ. 21,550 కోట్లు లోటుతో వున్నట్లు అధికారులు చెపుతున్నారు.

 
ఈ లోటును భర్తీ చేయాలన్నా, వచ్చే వేసవి కరెంట్ వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలన్నా వినియోగదారులపై చార్జీల భారం మోపక తప్పదని యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

 
చార్జీలు పెంచే ముందు ప్రజాభిప్రాయ సేకరణ, వారి అభ్యంతరాలు దృష్టిలో పెట్టుకుని ఎంత పెంచాలన్న అంశాన్ని నిర్ణయిస్తామని చెపుతున్నారు. మొత్తమ్మీద చూస్తే తెలంగాణలో ఈసారి విద్యుత్ చార్జీల మోత మోగేట్లు వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments