Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో విద్యుత్ చార్జీల వాత ఖాయం, కసరత్తు చేస్తున్న అధికారులు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (11:47 IST)
తెలంగాణలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచే యోచనలో టీఎస్ ఈఆర్సి కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఏమాత్రం సరిపోవడంలేదనీ, ఏకంగా రూ. 21,550 కోట్లు లోటుతో వున్నట్లు అధికారులు చెపుతున్నారు.

 
ఈ లోటును భర్తీ చేయాలన్నా, వచ్చే వేసవి కరెంట్ వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలన్నా వినియోగదారులపై చార్జీల భారం మోపక తప్పదని యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

 
చార్జీలు పెంచే ముందు ప్రజాభిప్రాయ సేకరణ, వారి అభ్యంతరాలు దృష్టిలో పెట్టుకుని ఎంత పెంచాలన్న అంశాన్ని నిర్ణయిస్తామని చెపుతున్నారు. మొత్తమ్మీద చూస్తే తెలంగాణలో ఈసారి విద్యుత్ చార్జీల మోత మోగేట్లు వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments