Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఆస్పత్రి బేస్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం... రోగుల తరలింపు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (13:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న రాజస్థాన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఆస్పత్రిలోని బేస్‌మెంట్‌లో ఈ ప్రమాదం సంభవించడంతో అందులోని 125 మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు సాహిబాగ్ పోలీస్ స్టేషన్‌ అధికారి తెలిపారు. 
 
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రిలోని రోగులందరినీ ఇతర ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఆస్పత్రిని చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. అయితే, అగ్నిమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments