Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్చి పడేసిన సిగరెట్ పీక... 150 కార్లను బుగ్గి చేసింది...(Video)

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (16:11 IST)
కాల్చి పడేసిన ఓ సిగరెట్ పీక 150 కార్లను బుగ్గి చేసింది. ఈ ఘటన బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌ సమీపంలో ఏరో ఇండియా షో-2019 జరుగుతుండగా చోటుచేసుకుంది. శనివారం నాడు ఉదయం ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరుగుతోంది. ఇంతలోనే కార్ పార్కింగ్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడం మొదలయ్యాయి. అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. 
 
పార్కింగ్ ఏరియాలోకి వచ్చేలోపే మంటలు విపరీతంగా అన్నివైపులా చుట్టేశాయి. పార్కింగ్ ఏరియాలో మొత్తం 200 కార్లు వుండగా చూస్తుండగానే 150 కార్లు కాలిపోయాయి. హుటాహుటిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కారులో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని కొందరు అంటుంటే... ఓ వ్యక్తి కాల్చి పడేసిన సిగరెట్ వల్ల ఈ ఘటన జరిగిందంటున్నారు. విచారణలో నిజం తేలాల్సి వుంది.. వీడియో చూడండి..

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments