Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్చి పడేసిన సిగరెట్ పీక... 150 కార్లను బుగ్గి చేసింది...(Video)

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (16:11 IST)
కాల్చి పడేసిన ఓ సిగరెట్ పీక 150 కార్లను బుగ్గి చేసింది. ఈ ఘటన బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌ సమీపంలో ఏరో ఇండియా షో-2019 జరుగుతుండగా చోటుచేసుకుంది. శనివారం నాడు ఉదయం ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరుగుతోంది. ఇంతలోనే కార్ పార్కింగ్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడం మొదలయ్యాయి. అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. 
 
పార్కింగ్ ఏరియాలోకి వచ్చేలోపే మంటలు విపరీతంగా అన్నివైపులా చుట్టేశాయి. పార్కింగ్ ఏరియాలో మొత్తం 200 కార్లు వుండగా చూస్తుండగానే 150 కార్లు కాలిపోయాయి. హుటాహుటిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కారులో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని కొందరు అంటుంటే... ఓ వ్యక్తి కాల్చి పడేసిన సిగరెట్ వల్ల ఈ ఘటన జరిగిందంటున్నారు. విచారణలో నిజం తేలాల్సి వుంది.. వీడియో చూడండి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments