ఢిల్లీలో అగ్నిప్రమాదం - భారీగా ఆస్తినష్టం

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (10:40 IST)
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఢిల్లీలోని మంగోల్‌పురిలో ఫేజ్-1 ప్రాంతంలో బుధవారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. 
 
ఇందులో ఉన్నట్టుండి చెలరేగిన మంటలు ఒక్కసారిగా కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తు పొగలు కమ్ముకున్నాయి. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments