Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్ చతుర్థి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. 15 ఏళ్ల బాలికపై..?

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (21:14 IST)
యూపీ బరేలీలోని బహెడి ప్రాంతంలోని ఒక గ్రామంలో గణేష్ చతుర్థి కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సెప్టెంబర్ 19న జరిగింది. అయితే శనివారం బాధితురాలి తల్లి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటనపై రాజా గుప్తా, శివం గుప్తా, అన్షుల్ గుప్తా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి - పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద బహెడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజా, శివమ్‌లను ఆదివారం అరెస్టు చేశారు. బాధితురాలి ప్రైవేట్ భాగాలపై పలు గాయాలు ఉండటంతో పోలీసులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.
 
ఈ ఘటనపై ఏఎస్పీ ముఖేష్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ, "నిందితులపై ఐపీసీ సెక్షన్లు 376 డీ (గ్యాంగ్ రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు)తో పాటు POCSO చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఇద్దరు నిందితులు కస్టడీలో ఉన్నారు." అంటూ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం