Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురిని అర్థరాత్రి కలిసిన ప్రేమికుడు.. గునపంతో చంపేసిన తండ్రి

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (18:49 IST)
ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య చోటుచేసుకుంది. బదౌన్ జిల్లాలోని కొత్వాలి బిల్సీ ప్రాంతంలో, తన కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఆగ్రహానికి గురైన తండ్రి.. ఆమె ప్రేమికుడిపై గునపంతో దాడికి పాల్పడి.. హత్య చేశాడు. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. 
 
వివరాల్లోకి వెళితే.. కొత్వాలి బిల్సీకి చెందిన పరౌలి గ్రామానికి చెందిన సచిన్ (20), అదే గ్రామానికి చెందిన మహేష్ కుమార్తె నీతు (20) దాదాపు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది.
 
సచిన్ నీతూ మధ్య సంబంధాల విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. వారిద్దరి ప్రేమను అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా వారి తరం కాలేదు. 
 
అయితే సచిన్ సోమవారం అర్ధరాత్రి నీతును ఆమె ఇంటికి కలిసేందుకు వచ్చాడు. ఆ సమయంలో అతనని నీతూ తండ్రి హతమార్చాడని విచారణలో వెల్లడి అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments