Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లొచ్చిన తండ్రి.. చిన్నారికి కరోనా వైరస్

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (18:00 IST)
కరోనా వైరస్ దేశ‌వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలోని త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశాల అనంత‌రం వివిధ రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు అమాంతంగా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఉత్త‌రాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది.

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లొచ్చిన తండ్రి ద్వారా చిన్నారికి క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 40కి చేరుకున్నాయి. మ‌రోవైపు తాజాగా ఆ చిన్నారితో పాటు మరో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది.
 
ఇక చిన్నారితోపాటు క‌రోనా సోకిన మరో ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒకరు మ‌హిళా సైన్యాధికారి కాగా మ‌రొక‌రు త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశానికి వెళ్లివ‌చ్చిన వ్య‌క్తి కావ‌డం గమ‌నార్హం.

మరోవైపు.. ల‌క్నోలో ట్రైనింగ్ అయిన త‌ర్వాత ఉత్త‌రాఖండ్‌కు వ‌చ్చే క్ర‌మంలో మ‌హిళ అధికారికి క‌రోనా సోకినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 9 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 31 మందికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments