Webdunia - Bharat's app for daily news and videos

Install App

26న సంపూర్ణ భారత్ బంద్‌కు రైతు సంఘాల పిలుపు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (07:58 IST)
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చింది. ఈ చట్టాల వల్ల రైతులకు తీవ్ర హాని కలుగుతుందని, కార్పొరేట్ శక్తులు మేలు చేకూర్చేలా ఈ చట్టాన్ని తెచ్చిందని ఆరోపిస్తూ దేశంలోని పలు రైతుల సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే హస్తిన వేదికగా ప్రకంపనలు సృష్టించిన రైతు సంఘాలు ఇపుడు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 26న పూర్తి స్థాయి భారత్‌ బంద్‌‌కు పిలుపునిచ్చింది. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్‌ బంద్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్‌ తెలిపారు. 
 
ఈ బంద్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. అలాగే పెరిగిన చమురు ధరలు, పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న ట్రేడ్‌ యూనియన్లతో కలిసి ఆందోళనలో పాల్గొనున్నట్లు తెలిపారు. మార్చి 29న హోలీకా దహన్‌పేరిట వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments