Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో సునామీ సైరన్.. భయపడిపోయిన ప్రజలు

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (15:31 IST)
గోవాలో సునామీ సైరన్ మోగింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ ప్రాంతంలో వున్న కొండపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది సునామీ వచ్చే విపత్తును ముందే పసిగట్టి సైరన్ ద్వారా హెచ్చరిస్తుంది. 
 
ఒక్కసారిగా సైరన్ మోగడంతో ప్రజలు షాక్ అయ్యారు. సునామీ వస్తుందేమోనని భయపడ్డారు. 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. సాంకేతిక సమస్య వల్ల ఈ సైరన్ మోగిందని అధికారులు తెలపడంతో హమ్మయ్య అంటూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments