Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో సునామీ సైరన్.. భయపడిపోయిన ప్రజలు

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (15:31 IST)
గోవాలో సునామీ సైరన్ మోగింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ ప్రాంతంలో వున్న కొండపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది సునామీ వచ్చే విపత్తును ముందే పసిగట్టి సైరన్ ద్వారా హెచ్చరిస్తుంది. 
 
ఒక్కసారిగా సైరన్ మోగడంతో ప్రజలు షాక్ అయ్యారు. సునామీ వస్తుందేమోనని భయపడ్డారు. 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. సాంకేతిక సమస్య వల్ల ఈ సైరన్ మోగిందని అధికారులు తెలపడంతో హమ్మయ్య అంటూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments