Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌గాంధీకి ఫేస్‌బుక్‌ నోటీసులు జారీ: ఎందుకంటే?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:19 IST)
కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఫేస్‌బుక్‌ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హత్యాచార బాధితురాలి కుటుంబసభ్యుల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుండి తొలగించాలని ఆదేశించింది.

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన పోస్ట్‌ జువైనల్‌ యాక్ట్‌ 2015 సెక్షన్‌ 74, పోక్సో చట్టం 2012 సెక్షన్‌ 23, ఐపిసిసెక్షన్‌ 288ఎల కింద చట్టవ్యతిరేకమని నోటీసులో పేర్కొంది. ఎన్‌సిపిసిఆర్‌ నోటీసులను పరిగణనలోకి తీసుకుని ఈ పోస్ట్‌ను తొలగించాల్సిందిగా ఆదేశించింది. 
 
రాహుల్‌ పోస్ట్‌పై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (ఎన్‌సిపిసిఆర్‌) ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేసింది. లేకుంటే కమిషన్‌ ఎదుట హాజరు కావాలంటూ ఫేస్‌బుక్‌ సంస్థను ఆదేశించింది. ఇటీవల ట్విటర్‌ సంస్థ కూడా రాహుల్‌ ఖాతాను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments