Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం-బహిరంగంగా ఉరితీశారు..

బాలికపై అత్యాచారానికి పాల్పడి.. హత్య చేసిన కామాంధుడిని ఇరాన్ సర్కార్ బహిరంగంగా ఉరితీసింది. వివరాల్లోకి వెళితే.. అర్దేబిల్ ప్రావిన్స్‌లోని పర్సబాద్ పట్టణంలో ప్రజలు, అధికారులు ముందు ఇస్మాయిల్‌ను బహిరంగం

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (10:09 IST)
బాలికపై అత్యాచారానికి పాల్పడి.. హత్య చేసిన కామాంధుడిని ఇరాన్ సర్కార్ బహిరంగంగా ఉరితీసింది. వివరాల్లోకి వెళితే.. అర్దేబిల్ ప్రావిన్స్‌లోని పర్సబాద్ పట్టణంలో ప్రజలు, అధికారులు ముందు ఇస్మాయిల్‌ను బహిరంగంగా ఉరితీసిన వీడియోను ఇరాన్ మీడియా వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో షేర్ చేసింది. 
 
సైకోలాగా ప్రవర్తిస్తూ ఏడేళ్ల బాలిక ప్రాణాలు బలితీసుకున్న 42 ఏళ్ల ఇస్మాయిల్ జాఫర్దేశ్‌ను ప్రజలందరి ముందు ఉరితీసింది. అభద్రతా భావం, సమస్యాత్మక వాతావరణంలో ఉన్న ఇరాన్ ప్రజలకు ఇస్మాయిల్ ఉరితీత ఉపశమనం లాంటిదని అర్దేబిల్ ప్రాసిక్యూటర్ నజీర్ అతబాతి ప్రకటనలో చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments