Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ప్రోగ్రాం యాంకర్‌కి యావజ్జీవ కారాగారం... ఎందుకు?

2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా సుహైబ్ ఇలియాసీ గతంలో పనిచేసేవాడు. ఐతే అతడి భార్య 2000 సంవత్సరంలో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదం

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (21:31 IST)
2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా సుహైబ్ ఇలియాసీ గతంలో పనిచేసేవాడు. ఐతే అతడి భార్య 2000 సంవత్సరంలో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు తన అల్లుడే వేధించి హత్య చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కోర్టుకు వెళ్లింది. 
 
తొలుత విచారణ చేపట్టి అతడిపై 304 బి సెక్షన్ కింద అభియోగాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన ట్రయిల్ కోర్టు అతడిపై 302 సెక్షన్ కింద హత్య అభియోగాన్ని నమోదు చేసింది. తాజాగా అడిషనల్ సెషన్స్ కోర్టు విచారణ జరిపి, భార్యను హత్య చేసింది నిజమేనంటూ అభిప్రాయపడింది. అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. కాగా సుహైబ్ భార్య 2000 జనవరి 11న మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments