Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ప్రోగ్రాం యాంకర్‌కి యావజ్జీవ కారాగారం... ఎందుకు?

2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా సుహైబ్ ఇలియాసీ గతంలో పనిచేసేవాడు. ఐతే అతడి భార్య 2000 సంవత్సరంలో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదం

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (21:31 IST)
2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా సుహైబ్ ఇలియాసీ గతంలో పనిచేసేవాడు. ఐతే అతడి భార్య 2000 సంవత్సరంలో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు తన అల్లుడే వేధించి హత్య చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కోర్టుకు వెళ్లింది. 
 
తొలుత విచారణ చేపట్టి అతడిపై 304 బి సెక్షన్ కింద అభియోగాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన ట్రయిల్ కోర్టు అతడిపై 302 సెక్షన్ కింద హత్య అభియోగాన్ని నమోదు చేసింది. తాజాగా అడిషనల్ సెషన్స్ కోర్టు విచారణ జరిపి, భార్యను హత్య చేసింది నిజమేనంటూ అభిప్రాయపడింది. అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. కాగా సుహైబ్ భార్య 2000 జనవరి 11న మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments