Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ప్రోగ్రాం యాంకర్‌కి యావజ్జీవ కారాగారం... ఎందుకు?

2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా సుహైబ్ ఇలియాసీ గతంలో పనిచేసేవాడు. ఐతే అతడి భార్య 2000 సంవత్సరంలో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదం

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (21:31 IST)
2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా సుహైబ్ ఇలియాసీ గతంలో పనిచేసేవాడు. ఐతే అతడి భార్య 2000 సంవత్సరంలో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు తన అల్లుడే వేధించి హత్య చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కోర్టుకు వెళ్లింది. 
 
తొలుత విచారణ చేపట్టి అతడిపై 304 బి సెక్షన్ కింద అభియోగాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన ట్రయిల్ కోర్టు అతడిపై 302 సెక్షన్ కింద హత్య అభియోగాన్ని నమోదు చేసింది. తాజాగా అడిషనల్ సెషన్స్ కోర్టు విచారణ జరిపి, భార్యను హత్య చేసింది నిజమేనంటూ అభిప్రాయపడింది. అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. కాగా సుహైబ్ భార్య 2000 జనవరి 11న మరణించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments