ఇథియోపియా విమానానికి తప్పిన పెను ప్రమాదం - ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (11:17 IST)
ఇథియోపియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం బయల్దేరిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో పొగ వ్యాపించడంతో తిరిగి ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా బయలుదేరిన విమానంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే....
 
ఇథియోపియన్ ఎయిర్ లైన్స్‌‌కు చెందిన ఈటీ687 బోయింగ్‌ 777-8 విమానం 240 మందికిపైగా ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమాన కాక్‌పిట్‌ నుంచి కాలుతున్న వాసన రావడం మొదలైంది. 
 
చూస్తుండగానే కాక్‌పిట్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ గ్రౌండ్‌ కంట్రోల్‌ విభాగానికి సమాచారం అందించి.. విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు మళ్లించి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments