Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాశాలలో వేధింపులు.. పీహెచ్‌డీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (12:48 IST)
తమిళనాడు రాజధాని, చెన్నై నగరంలోని ఓ కళాశాలలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా ఇలాంటి ఘటనే సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం జిల్లా పెరియార్ వర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
నివేద అనే విద్యార్థిని పీహెచ్డీ రెండో సంవత్సరం చేస్తూ, ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా నివేద రాసిన రాసిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. 
 
ఇటీవల వర్శిటీకి చెందిన ఓ ఉన్నతాధికారి, విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించారని, దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు కూడా చేసిందని విద్యార్థి సంఘాలు తెలియజేశాయి. నివేద కూడా ఆ అమ్మాయి విభాగమే కాబట్టి, పూర్తి పారద్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments