Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (21:09 IST)
జ‌మ్ముక‌శ్మీర్‌లో అవంతీపొరాలోని వాఘ‌మా ప్రాంతంలో ఈరోజు ఉద‌యం భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఓ ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడ‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు ప్ర‌క‌టించారు. ఆ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల కోసం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పోలీసులు సంయుక్తంగా లిస్తున్నార‌ని, ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. మృతిచెందిన ఉగ్ర‌వాది ఏ గ్రూప్‌న‌కు చెందిన‌వాడనే విష‌యం ఇంకా తెలియ‌రాలేద‌ని వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments