Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏనుగును అనాసపండుతో చంపినవారిని పట్టుకోండి: కేరళ ప్రభుత్వం

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:31 IST)
కేరళలో అనాసపండ్లలో ప్రేలుడు పదార్థములు పెట్టి ఏనుగు చావుకు కారకులైన వారిని పట్టుకోవాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ఆహార పదార్థాములలో ప్రేలుడు పదార్థములను దాచి మూగజీవులను హింసకు గురిచేయడం భారత సంప్రదాయానికి విరుద్ధమని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. 
 
కాగా అనాసపండులో ప్రేలుడు పదార్థాలతో తిన్న ఏనుగు నోటి భాగము పేలి తీవ్రమైన గాయలకు గురైంది. ఆకలి బాధ ఒకవైపు గాయాలు మరోవైపు బాధిస్తూ వుండటంతో ఓ రోజంతా తిరిగి తిరిగి ప్రక్కనే వున్న ఏరులోనికి వెళ్లి అక్కడే నిలబడిపోయింది. చివరకు గర్భవతి అయిన ఏనుగు అక్కడే నీటిలోనే పడి చనిపోయింది.
 
సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారణానికి పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం