Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహించాలి.. మాయావతి డిమాండ్

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (19:09 IST)
సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) నేత మాయావతి బీజేపీపై మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలతో హైజాక్‌ చేసిందని మాయావతి వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ అధికారంలో ఉన్న బీజేపీ ఈవీఎంలను హైజాక్ చేసి దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి మహాకూటమిగా రంగంలోకి దిగిన బీఎస్పీ చతికిలపడింది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎంలకు వ్యతిరేకంగా యావత్‌ భారతదేశమంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది, ఈ ఫలితాలను చూశాక దేశ ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం పోయిందని ఆమె విమర్శించారు. 
 
ఈవీఎంలకు బదులు సాంప్రదాయ పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమండ్‌ చేశారు. ఎన్నికల సంఘం, బీజేపీ రెండూ కూడా బ్యాలెట్‌ పేపర్లను వ్యతిరేకిస్తున్నాయంటే వీరి మధ్య ఏవో రహస్య సంబంధం ఉందని మాయావతి ఆరోపించారు. మహాకూటమికి వచ్చిన స్పందన మేము ఊహించలేదని, ఫలితాలు ప్రజాభీష్టానికి భిన్నంగా వచ్చాయని ఆమె ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments