Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహించాలి.. మాయావతి డిమాండ్

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (19:09 IST)
సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) నేత మాయావతి బీజేపీపై మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలతో హైజాక్‌ చేసిందని మాయావతి వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ అధికారంలో ఉన్న బీజేపీ ఈవీఎంలను హైజాక్ చేసి దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి మహాకూటమిగా రంగంలోకి దిగిన బీఎస్పీ చతికిలపడింది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎంలకు వ్యతిరేకంగా యావత్‌ భారతదేశమంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది, ఈ ఫలితాలను చూశాక దేశ ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం పోయిందని ఆమె విమర్శించారు. 
 
ఈవీఎంలకు బదులు సాంప్రదాయ పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమండ్‌ చేశారు. ఎన్నికల సంఘం, బీజేపీ రెండూ కూడా బ్యాలెట్‌ పేపర్లను వ్యతిరేకిస్తున్నాయంటే వీరి మధ్య ఏవో రహస్య సంబంధం ఉందని మాయావతి ఆరోపించారు. మహాకూటమికి వచ్చిన స్పందన మేము ఊహించలేదని, ఫలితాలు ప్రజాభీష్టానికి భిన్నంగా వచ్చాయని ఆమె ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments