Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకిలా జరిగింది.. 'మోడీ షా'లకు షాక్ - మిజోరంలో ఎంఎన్ఎఫ్ జోరు

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:27 IST)
వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో సెమీ ఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తేరుకోలేని గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 
 
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు వ్యతిరేక తీర్పును ఇచ్చారు. ఫలితంగా ఆ పార్టీ అధికారానికి దూరంకానుంది. అదేసమయంలో ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. 
 
ఇప్ప‌టివ‌ర‌కు వ‌స్తున్న ట్రెండ్స్ ప్ర‌కారం ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments