ఐదు రాష్ట్రాల భవితవ్యం ఏంటి? ఏయే పార్టీల మధ్య పోటీ?

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (09:01 IST)
ఐదు రాష్ట్రాల భవితవ్యం నేడు తేలనుంది. నేడు ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేయగా.. ఈ విధుల్లో సుమారు 50 వేల మంది పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. 
 
పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు వుండగా.. ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ అధికార కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాళీదల్-బీఎస్పీ కూటమి ప్రధానంగా పోటీ పడ్డాయి. మాజీ సీఎం అమరీందర్‌కు చెందిన జనలోక్ కాంగ్రెస్‌తో బీజేపీ జట్టుకట్టి పోటీ చేసింది. ఇక్కడ బీజేపీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.
  
ఇక, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, బీజేపీలే హోరాహోరీగా తలపడ్డాయి. మణిపూర్‌లో 60 సీట్లకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ కూడా అధికార బీజేపీ కూటమితో కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ వుంది. 
 
గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌, టీఎంసీలు పోటీపడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments