Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేదే తోక పట్టుకున్నాడు.. నదిని దాటాడు.. కానీ ప్రవాహం ముంచేసింది..

గేదె తోక పట్టుకుని నదిని దాటేందుకు ఓ వృద్ధుకు ప్రయత్నించాడు. అలా కాసేపు నదిని దాటుకుంటూ వచ్చాడు. కానీ నదీ ప్రవాహం అధికం కావడంతో గేదే తోకను విడిచిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లో

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (14:51 IST)
గేదె తోక పట్టుకుని నదిని దాటేందుకు ఓ వృద్ధుకు ప్రయత్నించాడు. అలా కాసేపు నదిని దాటుకుంటూ వచ్చాడు. కానీ నదీ ప్రవాహం అధికం కావడంతో గేదే తోకను విడిచిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని గండ్‌రౌలీ గ్రామనికి చెందిన లాలారామ్ శర్మ తన గేదెను తీసుకుని బేస్లీ నదిని దాటుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా నదీ ప్రవాహ వేగం పెరగడంతో ఆ ఉధృతికి తట్టుకులేని శర్మ గేదె తోకని జారవిడిచాడు. దీంతో అతడు ఆ నదిలో మునిగిపోయాడు. 
 
ఎంతకీ లాలారామ్ శర్మ ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. శర్మ నదిలో మునిగిపోయి ఉండవచ్చని వారికి అనుమానం రావడంతో సహాయక సిబ్బందికి సమాచారం అందించారు. గాలింపు చర్యల అనంతరం సహాయక బృందానికి 17 గంటల తరువాత ఆ వృద్ధుడి మృతదేహాన్ని నది నుంచి వెలికి తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments